ETV Bharat / state

జగన్ ప్రభుత్వం అవినీతిలేని పాలన అందిస్తోంది: సభాపతి - శ్రీకాకుళం జిల్లా వార్తలు

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం రాపాక జంక్షన్ వద్ద మంచినీటి చానెల్​ను శాసన సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు. తండ్యాం గ్రామంలో సుమారు 21.80 లక్షల రూపాయల అంచనా నిధులతో రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేశారు.

speaker thammineni
speaker thammineni
author img

By

Published : Sep 26, 2020, 5:23 PM IST

శ్రీకాకుళం జిల్లాలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వం.. అవినీతిలేని పాలన అందిస్తోందని చెప్పారు. వచ్చే సీజన్​లోగా తండ్యాం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామన్నారు.

పొందూరు మండలం రాపాక జంక్షన్ వద్ద మంచినీటి చానెల్​ను శాసన సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు. తండ్యాం గ్రామంలో సుమారు 21.80 లక్షల రూపాయల అంచనా నిధులతో రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వం.. అవినీతిలేని పాలన అందిస్తోందని చెప్పారు. వచ్చే సీజన్​లోగా తండ్యాం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామన్నారు.

పొందూరు మండలం రాపాక జంక్షన్ వద్ద మంచినీటి చానెల్​ను శాసన సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు. తండ్యాం గ్రామంలో సుమారు 21.80 లక్షల రూపాయల అంచనా నిధులతో రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేశారు.

ఇదీ చదవండి:

త్వరలో నాపై దాడి జరగబోతోంది: రఘురామకృష్ణరాజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.