ETV Bharat / state

వేతనాల కోసం సచివాలయ ఉద్యోగుల ఆందోళన

author img

By

Published : Jan 21, 2020, 1:08 PM IST

వేతనాలు చెల్లించడం లేదంటూ.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఉప ఖజానా కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

Secretariat employees protest to pay salaries
సచివాలయ ఉద్యోగులు వేతనాలు చెల్లించాలని నిరసన

వేతనాల కోసం సచివాలయ ఉద్యోగుల ఆందోళన

మూడు నెలలుగా తమకు వేతనాలు చెల్లించటం లేదంటూ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఉప ఖజానా కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఖజానా కార్యాలయం వద్ద అధికారిని కలిసి ఆవేదన తెలిపారు. ఇతర ప్రాంతాల్లో సచివాలయ ఉద్యోగులకు వేతనాలు చెల్లించారన్నారు. పోలాకి మండలానికి చెందిన సిబ్బందికి ఎందుకు చెల్లించడంలేదని ప్రశ్నించారు.

వేతనాల కోసం సచివాలయ ఉద్యోగుల ఆందోళన

మూడు నెలలుగా తమకు వేతనాలు చెల్లించటం లేదంటూ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఉప ఖజానా కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఖజానా కార్యాలయం వద్ద అధికారిని కలిసి ఆవేదన తెలిపారు. ఇతర ప్రాంతాల్లో సచివాలయ ఉద్యోగులకు వేతనాలు చెల్లించారన్నారు. పోలాకి మండలానికి చెందిన సిబ్బందికి ఎందుకు చెల్లించడంలేదని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

అమరావతి రైతుల బాటలో అసోం నిరసనకారులు

Intro:మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఉపఖజానా కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు ఈ మేరకు ఖజానా కార్యాలయం వద్ద ఖజానాధికారి కలుసుకొని తమ ఆవేదన తెలిపారు ఇతర ప్రాంతాల్లో సచివాలయ ఉద్యోగులకు వేతనాలు చెల్లించి నరసన్నపేట పోలాకి మండలాలకు చెందిన సచివాలయ ఉద్యోగులకు వేతనాలు చెల్లించకపోవడం పై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు


Body:నరసన్నపేట


Conclusion:9440319788

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.