ETV Bharat / state

శ్రీకాకుళంలో ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా

author img

By

Published : Nov 2, 2020, 9:04 PM IST

శ్రీకాకుళంలో ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. తక్షణం తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీసీఓఎస్‌ కార్పొరేషన్‌లో చేర్చి లాక్​డౌన్ కాలానికి జీతాలు చెల్లించాలని కోరారు.

RTC Outsourcing Employees Dharna in Srikakulam
శ్రీకాకుళంలో ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా

తమను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ శ్రీకాకుళం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏపీసీఓఎస్‌ కార్పొరేషన్‌లో తమను చేర్చాలన్నారు. లాక్‌డౌన్‌ కాలానికి జీతాలు చెల్లించాలని విన్నవించారు.

ఇదీ చదవండి:

తమను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ శ్రీకాకుళం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏపీసీఓఎస్‌ కార్పొరేషన్‌లో తమను చేర్చాలన్నారు. లాక్‌డౌన్‌ కాలానికి జీతాలు చెల్లించాలని విన్నవించారు.

ఇదీ చదవండి:

శ్రీకాకుళం జిల్లాలో తిరిగి ప్రారంభమైన విద్యాసంస్థలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.