ETV Bharat / state

వెలుగు ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన ర్యాలీ - వెలుగు ఆధ్వర్యంలో ఆముదాలవలస లో ర్యాలీ

ఆమదాలవలసలో కరోనా వైరస్​పై వెలుగు అధికారులు ర్యాలీ నిర్వహించారు. కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు.

వెలుగు ఆధ్వర్యంలో కరోనా వ్యాధి పై అవగాహన ర్యాలీ
వెలుగు ఆధ్వర్యంలో కరోనా వ్యాధి పై అవగాహన ర్యాలీ
author img

By

Published : Mar 17, 2020, 4:48 PM IST

వెలుగు ఆధ్వర్యంలో కరోనా వైరస్​పై అవగాహన ర్యాలీ

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో వెలుగు అధికారులు కరోనా వైరస్​పై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ కరోనా భయంకరమైన వైరస్​ అని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా ప్రపంచవ్యాప్తంగా ఎలా వ్యాప్తి చెందుతుందో అధికారులు వివరించారు. అంతకుముందు వెలుగు కార్యాలయంలో సమావేశం నిర్వహించగా డ్వాక్రా, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:పాలకొండలో కరోనాపై అవగాహన

వెలుగు ఆధ్వర్యంలో కరోనా వైరస్​పై అవగాహన ర్యాలీ

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో వెలుగు అధికారులు కరోనా వైరస్​పై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ కరోనా భయంకరమైన వైరస్​ అని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా ప్రపంచవ్యాప్తంగా ఎలా వ్యాప్తి చెందుతుందో అధికారులు వివరించారు. అంతకుముందు వెలుగు కార్యాలయంలో సమావేశం నిర్వహించగా డ్వాక్రా, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:పాలకొండలో కరోనాపై అవగాహన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.