ETV Bharat / state

గణేష్ ఉత్సవాలకు పోలీసు అనుమతి తప్పనిసరి

author img

By

Published : Aug 26, 2019, 4:59 PM IST

గణేష్ ఉత్సవాల నిర్వహణకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

గణేష్ ఉత్సవాల నిర్వహణకు పోలీసుల అనుమతి తప్పనిసరి అంటున్న టెక్కలి ఎస్.ఐ
గణేష్ ఉత్సవాల నిర్వహణకు పోలీసుల అనుమతి తప్పనిసరి అంటున్న టెక్కలి ఎస్.ఐ

వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని టెక్కలి పోలీసులు తెలిపారు. శాంతిభద్రతల సమస్యలు రాకుండా, మండపం ఏర్పాటు నుంచి ఊరేగింపుల నిర్వహణ వరకు ప్రతీదీ పోలీసుల అనుమతితోనే జరగాలన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో లంబోదరుడి ఉత్సవాలను ఐక్యంగా జరుపుకోవాలని ఎస్ ఐ. గణేష్ సూచించారు.

ఇదీ చూడండి: ఆధార్‌ కేంద్రాలకు ఎవరూ వెళ్లాల్సిన పని లేదు : శ్రీకాకుళం జేసీ

గణేష్ ఉత్సవాల నిర్వహణకు పోలీసుల అనుమతి తప్పనిసరి అంటున్న టెక్కలి ఎస్.ఐ

వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని టెక్కలి పోలీసులు తెలిపారు. శాంతిభద్రతల సమస్యలు రాకుండా, మండపం ఏర్పాటు నుంచి ఊరేగింపుల నిర్వహణ వరకు ప్రతీదీ పోలీసుల అనుమతితోనే జరగాలన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో లంబోదరుడి ఉత్సవాలను ఐక్యంగా జరుపుకోవాలని ఎస్ ఐ. గణేష్ సూచించారు.

ఇదీ చూడండి: ఆధార్‌ కేంద్రాలకు ఎవరూ వెళ్లాల్సిన పని లేదు : శ్రీకాకుళం జేసీ

Intro:ap_vja_18_26_iiit_cownciling_avb_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. ప్రశాంతమైన వాతావరణంలో రెండో విడత విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం అయినట్లు రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ఛాన్సలర్ కెసి రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా నూజివీడు పరిధిలోగల త్రిబుల్ ఐటీ ప్రాంగణాల కు నేడు విచ్చేసిన ఆయన విద్యార్థుల కౌన్సిలింగ్ ప్రారంభించి విలేకరులతో మాట్లాడుతూ ఈ బి సి ఎస్ కోట లో పది శాతం స్పోర్ట్స్ మరియు వికలాంగుల కోటాలు అన్నీ కలిపి నాలుగు వందలకు పైగా గల సీట్లు భర్తీ కోసం సుమారు 500 మంది విద్యార్థులను కౌన్సెలింగ్ కోసం ఆహ్వానించడం జరిగింది అన్నారు అవసరం మేరకు వెయిటింగ్ లిస్ట్ లో గల విద్యార్థులను సైతం పిలవడం జరుగుతుంది అన్నారు 4వ తేదీ నుండి కొత్తగా చేరే విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని తెలియజేశారు గెస్ట్ మరియు కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ లకు ప్రత్యేక శిక్షణ తరగతులు అనంతరం విద్యార్థులకు బోధించే ప్రక్రియ ప్రారంభం అవుతుందని వివరించారు శ్రీకాకుళం ఒంగోలులో ఆర్కె వ్యాలీ త్రిబుల్ ఐటీ ప్రాంగణాల కు సంబంధించి మొత్తం కౌన్సెలింగ్ ప్రక్రియ నూజివీడు లోనే కొనసాగుతోందని తెలియజేశారు శ్రీకాకుళంలో ల్యాబ్ మరియు ఇతర సౌకర్యాలను వేగవంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు కొత్తగా చేరిన విద్యార్థులు శ్రీకాకుళం పంపుతున్నట్లు తెలిపారు అనంతరం కౌన్సిలింగ్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు గుర్తింపుకార్డులు అందజేశారు ఈ కార్యక్రమంలో నూజివీడు డైరెక్టర్ సూర్యనారాయణ శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్ శ్రీ రాములు త్రిబుల్ ఐటీ సిబ్బంది పాల్గొన్నారు. బైట్స్. 1) కేసీ రెడ్డి త్రిబుల్ ఐటీ ల ఛాన్స్లర్. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)


Body:త్రిబుల్ ఐటీ లో కౌన్సిలింగ్ రెండో దశ ప్రారంభం


Conclusion:త్రిబుల్ ఐటీ లో కౌంటింగ్ రెండో దశ ప్రారంభం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.