ETV Bharat / state

ఇళ్లల్లోనే ఉంటూ కరోనాను కట్టడి చేయండి - ఇళ్లల్లోనే ఉంటూ కరోనాను కట్టడి చేయాలన్న కరోనా నిరోధక ప్రత్యేకాధికారి

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస తహసీల్దార్ కార్యాలయంలో కరోనా నిరోధక ప్రత్యేకాధికారి శాంతి... నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటూ కరోనాను కట్టడి చేయాలని సూచించారు.

people should not come out of houses says special officer
ఇళ్లల్లోనే ఉంటూ కరోనాను కట్టడి చేయండి
author img

By

Published : Apr 6, 2020, 2:59 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస తహసీల్దార్ కార్యాలయంలో కరోనా నిరోధక ప్రత్యేకాధికారి శాంతి నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పరిస్థితులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలను తెలుసుకున్నారు. ఉదయం 11 గంటల తర్వాత ఎవరూ బయటకు రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

ఇదీ చదవండి:

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస తహసీల్దార్ కార్యాలయంలో కరోనా నిరోధక ప్రత్యేకాధికారి శాంతి నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పరిస్థితులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలను తెలుసుకున్నారు. ఉదయం 11 గంటల తర్వాత ఎవరూ బయటకు రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

ఇదీ చదవండి:

కరోనా బాధితలకు భవనం సిద్ధం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.