ETV Bharat / state

కరోనా నివారణ కోసం రూ.55 వేల విరాళం అందజేత - donations for corona preventions news

కరోనా నివారణ కోసం సీఎం సహాయనిధికి విరాళాలు అందుతూనే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని కృష్ణాపురం సహాయ సహకార పరపతి సంఘ సభ్యులు కరోనా నివారణ కోసం రూ.55 వేల చెక్కును స్పీకర్​ తమ్మినేనికి అందజేశారు.

కరోనా నివారణ కోసం రూ.55,000 విరాళం అందజేత
కరోనా నివారణ కోసం రూ.55,000 విరాళం అందజేత
author img

By

Published : Apr 9, 2020, 3:28 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని కృష్ణాపురం సహాయ సహకార పరపతి సంఘం సభ్యులు కరోనా నివారణ కోసం సీఎం సహాయనిధికి రూ.55,000 నగదును స్పీకర్​ తమ్మినేని సీతారామ్​కి అందించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పీకర్​ తమ్మినేని సూచించారు. వైరస్​ వ్యాప్తి కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని స్పష్టం చేశారు. కరోనాపై పోరాటానికి దాతలు విరివిగా విరాళాలు అందించాలని కోరారు.

ఇదీ చూడండి

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని కృష్ణాపురం సహాయ సహకార పరపతి సంఘం సభ్యులు కరోనా నివారణ కోసం సీఎం సహాయనిధికి రూ.55,000 నగదును స్పీకర్​ తమ్మినేని సీతారామ్​కి అందించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పీకర్​ తమ్మినేని సూచించారు. వైరస్​ వ్యాప్తి కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని స్పష్టం చేశారు. కరోనాపై పోరాటానికి దాతలు విరివిగా విరాళాలు అందించాలని కోరారు.

ఇదీ చూడండి

డాక్టర్ల సహాయ నిధికి ఎంపీ రామ్మోహన్ నాయుడు విరాళం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.