ETV Bharat / state

వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు

author img

By

Published : Apr 30, 2020, 7:46 PM IST

Updated : Apr 30, 2020, 10:02 PM IST

శ్రీకాకుళం జిల్లాలోని రెండు గ్రామాల్లో వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో తమరాం గ్రామంలో 400 లీటర్లు, హొంజరం గ్రామంలో 600 లీటర్ల బెల్లం ఊటను అధికారులు ధ్వంసం చేశారు.

వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు
వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం తమరాం, హొంజరం గ్రామాల్లో వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు... ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ భార్గవ్, ఎక్సైజ్ సీఐ రామచంద్ర కుమార్ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా దాడులు చేశారు. సంతకవిటి మండలంలో నాగావళి నదీ తీర గ్రామాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తమరాం గ్రామంలో 400 లీటర్లు, హొంజరం గ్రామంలో 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం తమరాం, హొంజరం గ్రామాల్లో వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు... ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ భార్గవ్, ఎక్సైజ్ సీఐ రామచంద్ర కుమార్ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా దాడులు చేశారు. సంతకవిటి మండలంలో నాగావళి నదీ తీర గ్రామాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తమరాం గ్రామంలో 400 లీటర్లు, హొంజరం గ్రామంలో 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

ఇది చదవండి 'భారత్​లో వైరస్ కేసుల రెట్టింపునకు 11 రోజులు'

Last Updated : Apr 30, 2020, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.