ETV Bharat / state

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యం: ధర్మాన

author img

By

Published : Oct 12, 2020, 4:30 PM IST

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతోపాటు ప్రతిపక్షం కూడా సహకరిస్తేతేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ఉప ముఖ్య మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు.

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యం: ధర్మాన
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యం: ధర్మాన

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగంలో జగనన్న విద్యా కానుక పంపిణీని మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వ కృషికి ప్రతిపక్షం అడ్డు తగలకపోతే అభివృద్ధి ఫలాలు ప్రజలకు సకాలంలో అందుతాయన్నారు.

ఇదీ చదవండి:

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగంలో జగనన్న విద్యా కానుక పంపిణీని మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వ కృషికి ప్రతిపక్షం అడ్డు తగలకపోతే అభివృద్ధి ఫలాలు ప్రజలకు సకాలంలో అందుతాయన్నారు.

ఇదీ చదవండి:

బంగాళాఖాతంలో మరింత బలపడిన వాయుగుండం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.