ETV Bharat / state

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

author img

By

Published : Jun 13, 2020, 2:57 PM IST

ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత కాలేదని ఓ విద్యార్ధిని మనస్థాపానికి గురై.. ఉరి వేసుకుని చనిపోయింది. ఈ విషాదం.. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జరిగింది.

srikakulam district
విద్యార్థిని-ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లా పాలకొండ అ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ఇంటర్ విద్యార్థిని.. దూసి స్వర్ణలత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివిన ఆమె.. ఉత్తీర్ణత సాధించలేకపోయింది.

తీవ్ర మనస్థాపానికి గురైన స్వర్ణలత.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రి కి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.

శ్రీకాకుళం జిల్లా పాలకొండ అ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ఇంటర్ విద్యార్థిని.. దూసి స్వర్ణలత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివిన ఆమె.. ఉత్తీర్ణత సాధించలేకపోయింది.

తీవ్ర మనస్థాపానికి గురైన స్వర్ణలత.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రి కి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఇదీ చదవండి:

'ప్రయాణం వల్లే అచ్చెన్నకు గాయం పెరిగింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.