India's largest Hanuman Statue: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపం గ్రామం వద్ద.. దేశంలోనే ఎత్తైన 180 అడుగుల వీర హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. వంశధార నది ఒడ్డున ఏర్పాటు చేసిన ఈ విగ్రహం భక్తులకు కనువిందు చేస్తోంది.
ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతోపాటు పలువురు ఆధ్యాత్మికవేత్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
Statue of Equality: సమతామూర్తి.. భవిష్యత్ తరాలకు స్ఫూర్తి : సీఎం జగన్