ETV Bharat / state

రెడ్జోన్ ప్రాంతాల్లో ఇంటింటికీ సరకుల పంపిణీ

author img

By

Published : Apr 28, 2020, 5:26 PM IST

శ్రీకాకుళం జిల్లాలో రెడ్జోన్గా గుర్తించిన ప్రాంతాలకు నిత్యవసర సరకులను దుకాణాదారులు అందిస్తున్నారు. పాతపట్నం ఆర్డీవో ఆదేశాల మేరకు ద్విచక్రవాహనాలపై సరకులు తీసుకెళ్లి ప్రజలకు పంపిణీ చేశారు.

goods distribution in srikakulam dst red zone areas due to corona viurs
రెడ్ జోన్ ప్రాంతాల్లో ఇంటింటికి సరకుల పంపిణీ

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మేజర్ పంచాయతీలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. మరో 17 గ్రామాలను రెడ్ జోన్​గా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో నిత్యావసర సరకులు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు… ఆర్డీవో కుమార్ ఆధ్వర్యంలో సరకులు అందిచారు. దుకాణాదారులు ద్విచక్రవాహనాల ద్వారా ప్రజలకు నిత్యావసర సరకులను అందిస్తున్నారు. జిల్లా కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో మొబైల్ ఏటీఎం ద్వారా వినియోగదారులకు నగదు అందిస్తున్నారు.

ఇదీ చదవండీ...

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మేజర్ పంచాయతీలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. మరో 17 గ్రామాలను రెడ్ జోన్​గా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో నిత్యావసర సరకులు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు… ఆర్డీవో కుమార్ ఆధ్వర్యంలో సరకులు అందిచారు. దుకాణాదారులు ద్విచక్రవాహనాల ద్వారా ప్రజలకు నిత్యావసర సరకులను అందిస్తున్నారు. జిల్లా కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో మొబైల్ ఏటీఎం ద్వారా వినియోగదారులకు నగదు అందిస్తున్నారు.

ఇదీ చదవండీ...

అతి జాగ్రత్త.. ప్రాణం మీదకు తెస్తోందిలా..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.