శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మేజర్ పంచాయతీలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. మరో 17 గ్రామాలను రెడ్ జోన్గా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో నిత్యావసర సరకులు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు… ఆర్డీవో కుమార్ ఆధ్వర్యంలో సరకులు అందిచారు. దుకాణాదారులు ద్విచక్రవాహనాల ద్వారా ప్రజలకు నిత్యావసర సరకులను అందిస్తున్నారు. జిల్లా కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో మొబైల్ ఏటీఎం ద్వారా వినియోగదారులకు నగదు అందిస్తున్నారు.
ఇదీ చదవండీ...