శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని రైల్వే ట్రాక్ పై సింధు(16) అనే బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. వజ్రపుకొత్తూరు మండలం ధర్మ పురం గ్రామానికి చెందిన ఆమె... పలాస మండలానికి చెందిన ఓ యువకునికు ప్రేమించుకున్నట్లు తెలిసింది. మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Intro:AP_SKLM_41_26_BALIKA_MRUTHI_AV_AP10138 శ్రీకాకుళం జిల్లా పలాస సమీప రైల్వే ట్రాక్ పై సింధు అనే పదహారేళ్ల బాలిక అనుమానస్పదంగా మృతి చెందింది వజ్రపుకొత్తూరు మండలం ధర్మ పురం గ్రామానికి చెందిన ఎందుకు పలాస మండలం ఉన్నాడా కి చెందిన ఓ యువకునితో ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తెలిసింది మృతికి ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు భావిస్తున్నారుBody:ఈటీవీConclusion:ఈటీవీ