ETV Bharat / state

చిన్నారుల సరదా.. చెరువులో మునిగి ముగ్గురు దుర్మరణం - చెరువులో మునిగి ముగ్గురు చిన్నారులు దుర్మరణం

చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన విషాదకర ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ముగ్గురు చిన్నారులు దుర్మరణం
ముగ్గురు చిన్నారులు దుర్మరణం
author img

By

Published : Jan 26, 2020, 10:40 PM IST

ముగ్గురు చిన్నారులు దుర్మరణం

కడప శివారులోని బుడ్డాయిపల్లెలో విషాదం నెలకొంది. చెరువులో పడి ముగ్గురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. పట్టణంలోని కడపసాగర్​కి చెందిన గౌస్​పీర్, ఖాజా, మౌలా అనే ముగ్గురు చిన్నారులు సరదాగా ఆడుకునేందుకు చెరువులోకి వెళ్లి మృత్యుఒడిలోకి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ముగ్గురు చిన్నారులు దుర్మరణం

కడప శివారులోని బుడ్డాయిపల్లెలో విషాదం నెలకొంది. చెరువులో పడి ముగ్గురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. పట్టణంలోని కడపసాగర్​కి చెందిన గౌస్​పీర్, ఖాజా, మౌలా అనే ముగ్గురు చిన్నారులు సరదాగా ఆడుకునేందుకు చెరువులోకి వెళ్లి మృత్యుఒడిలోకి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ఇదీచదవండి

రేపు కేబినెట్ భేటీ..మండలి రద్దుపై నిర్ణయం!

Intro:ap_cdp_20_26_muggaru_died_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
కడప శివారులోని బుడ్డాయి పల్లె చెరువులో పడి ముగ్గురు పిల్లలు మృతి చెందారు. కడప సాగర్ కాలనీకి చెందిన గౌస్ పీర్, ఖాజా, మౌలా అని ముగ్గురు పిల్లలు ఈరోజు సాయంత్రం బుడ్డాయి పల్లె చెరువు లో సరదాగా ఆడుకునేందుకు వెళ్లారు. చెరువులు నీటి గుంటలు ఉండడంతో పిల్లలు ఇరుక్కోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. పిల్లలు కనిపించకపోవడంతో వారి బంధువులు చుట్టుపక్క వెతికారు. చివరకు చెరువులో కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతి చెందిన వారిలో మౌలాలి ఇద్దరు అన్నదమ్ములు కావడం బాధాకరం. ఈ ముగ్గురికీ తండ్రులు లేకపోవడంతో విషాదం చోటుచేసుకుంది. మృతి చెందిన వారిని శవ పరీక్ష నిమిత్తం రిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Body:ముగ్గురు దుర్మరణం


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.