ETV Bharat / state

రైతు బెదిరించాడని వ్యవసాయ అధికారి ఫిర్యాదు - farmer demaded to revenue officer in srikakulam district thalildar

తెలంగాణాలోని తహసీల్దార్​పై జరిగిన దాడిని ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు త్వరితగతిన చేయించుకునేందుకు కొందరు ఉపయోగించుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ అన్నదాత తనకు  రైతు భరోసా డబ్బు ఇంకా అందలేదంటూ ఏవోను బెదిరించాడు.

తహసీల్ధార్​ను బెదిరించిన రైతు...
author img

By

Published : Nov 15, 2019, 3:02 PM IST

రైతు బెదిరించాడని వ్యవసాయ అధికారి ఫిర్యాదు

శ్రీకాకుళం జిల్లా పొందూరు తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న రైతు భరోసా గ్రీవెన్స్​లో ఓ రైతు హల్​చల్​ చేశాడు. దల్లలవలసకు చెందిన వెంకటరమణ అనే రైతు తనకు రైతు భరోసా నగదు ఇంకా అందలేదంటూ వ్యవసాయ అధికారిపై తిరగబడ్డాడు. డబ్బు కోసం ఎన్ని రోజులు తిప్పించుకుంటారని వారిపై అసహనం వ్యక్తం చేశాడు. తెలంగాణలో తహసీల్దార్​పై పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు మిమ్మల్నీ చేయాలని బెదిరించాడు. దీనిపై ఆందోళన చెందిన అధికారులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచన మేరకు ఏవో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రైతు బెదిరించాడని వ్యవసాయ అధికారి ఫిర్యాదు

శ్రీకాకుళం జిల్లా పొందూరు తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న రైతు భరోసా గ్రీవెన్స్​లో ఓ రైతు హల్​చల్​ చేశాడు. దల్లలవలసకు చెందిన వెంకటరమణ అనే రైతు తనకు రైతు భరోసా నగదు ఇంకా అందలేదంటూ వ్యవసాయ అధికారిపై తిరగబడ్డాడు. డబ్బు కోసం ఎన్ని రోజులు తిప్పించుకుంటారని వారిపై అసహనం వ్యక్తం చేశాడు. తెలంగాణలో తహసీల్దార్​పై పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు మిమ్మల్నీ చేయాలని బెదిరించాడు. దీనిపై ఆందోళన చెందిన అధికారులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచన మేరకు ఏవో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి:

అవకాశవాద రాజకీయాలకు జనసేన దూరం'

AP_SKLM_02_14_ADIKARULANU_BEDIRINPU_AVB_AP10172 FROM: CH.ESWARA RAO, SRIKAKULAM. NOV 14 ---------------------------------------------------------------------- Note:- Visuals in desk What's App. ------------------------------------------- యాంకర్‌:- శ్రీకాకుళం జిల్లా పొందూరు తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న రైతు భరోసా గ్రీవెన్స్ లో రైతు భరోసా కోసం ఎన్నిరోజులు తిరగాలని.. దల్లవలసకు చెందిన వెంకటరమణ అనే రైతు అధికారులపై తిరగబడ్డాడు. తెలంగాణలో తహసీల్దార్ పై పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు మీకూ కూడా చేయాలంటూ రైతు ఏవోను బెదిరించడంతో అధికారులంతా తీవ్ర భయాందోళనలు చెందారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి ఏవో తీసుకువెళ్లగా.. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయమని చెప్పారు. దీంతో ఏవో బెండి బాబ్జీ పోలీసులకు ఫిర్యాదు చేశారు....(Vis+Byte). బైట్:- బెండి బాబ్జీ, ఏవో, పొందూరు, శ్రీకాకుళం జిల్లా.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.