ETV Bharat / state

గ్రామంలో గజరాజులు.. ఆందోళనలో ప్రజలు - latest news of elephants in srikakulam dst

ఏనుగుల గుంపు.. గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేసిన ఘటన.. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కలకల గ్రామంలో జరిగింది. విజయనగరం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లాలోకి ఏనుగులు ప్రవేశించాయి. అటవీశాఖ అధికారులు బాణాసంచా కాల్చి గజరాజులను భయపెట్టే ప్రయత్నం చేశారు. గ్రామంలోకి ఏనుగులు రావడాన్ని చూసిన ప్రజలు.. ఆందోళనకు గురయ్యారు.

elephants entered in srikakulam dst
గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగులు
author img

By

Published : Jan 6, 2020, 10:50 PM IST

గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగులు

గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగులు

ఇదీ చూడండి

అల వైకుంఠపురములో' ట్రైలర్ వచ్చేసిందోచ్

Intro:శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం లోని వీరఘట్టం మండలం కల కల గ్రామం వద్ద సోమవారం సాయంత్రం హల్ చల్ చేసింది విజయనగరం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు హడావిడి సృష్టించాయి ఆరుగు ఆరు ఏనుగులు గుంపులు తిరిగి వెనక్కి పంపించేందుకు అటవీశాఖ అధికారులు బాణాసంచా కాల్చారు ఆ సమయంలో ఓయ్ ఏనుగు ఎదురు తిరగడంతో భయంతో సిబ్బంది గ్రామస్తులు పరుగులు తీశారు కడకెల్ల గ్రామానికి సమీపంలో ఏనుగుల గుంపు ఉండడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారుBody:PalakondaConclusion:8008574300

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.