ETV Bharat / state

నరసన్నపేటలో గుడ్ల కోసం బారులు తీరిన విద్యార్థులు

author img

By

Published : Aug 31, 2020, 5:29 PM IST

సెలవు దినాల్లో విద్యార్థులకు ఆహారం అందించేందుకు డ్రై రేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇచ్చే గుడ్ల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో బారులు తీరారు.

dry ration distribution in srikakulam  dst narsannapeta
http://10.10.50.85//andhra-pradesh/31-August-2020/ap-sklm-62-31-dry-ration-schools-av-ap10143_31082020132224_3108f_00848_176.jpg

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డ్రై రేషన్ పంపిణీ చేశారు. కరోనా కారణంగా సెలవుదినాల్లో విద్యార్థులకు ఆహారం అందించేందుకు ఈ డ్రై రేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ప్రతి విద్యార్థికి సెలవుదినాలకు గాను 56 గుడ్లతో పాటు బియ్యం, శనగ ఉండలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు వరుస కట్టారు.

dry ration distribution in srikakulam  dst narsannapeta
గుడ్లను ఇంటికి తీసుకెళుతన్న చిన్నారులు
గుడ్లకోసం నరసన్నపేటలో బారులు తీరిన విద్యార్థులు

ఇదీ చూడండి

శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్ర మాలల సమర్పణ

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డ్రై రేషన్ పంపిణీ చేశారు. కరోనా కారణంగా సెలవుదినాల్లో విద్యార్థులకు ఆహారం అందించేందుకు ఈ డ్రై రేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ప్రతి విద్యార్థికి సెలవుదినాలకు గాను 56 గుడ్లతో పాటు బియ్యం, శనగ ఉండలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు వరుస కట్టారు.

dry ration distribution in srikakulam  dst narsannapeta
గుడ్లను ఇంటికి తీసుకెళుతన్న చిన్నారులు
గుడ్లకోసం నరసన్నపేటలో బారులు తీరిన విద్యార్థులు

ఇదీ చూడండి

శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్ర మాలల సమర్పణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.