ETV Bharat / state

ఆమదాలవలస పేదలకు భోజనం పంపిణీ

ఆమదాలవలస పట్టణంలో దుస్తుల వ్యాపారస్తులు పేదలకి భోజనం పంపిణీ చేశారు.

author img

By

Published : May 15, 2020, 11:44 PM IST

srikakulam district
ఆమదాలవలస పేదలకు భోజనం పంపిణీ

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో ప్రముఖ దుస్తుల వ్యాపారస్తులు గుడ్ల బాబు 100 మంది పేదలకు భోజనం పంపిణీ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో పేదలు ఆకలితో అలమటిస్తున్నారు అని తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో ప్రముఖ దుస్తుల వ్యాపారస్తులు గుడ్ల బాబు 100 మంది పేదలకు భోజనం పంపిణీ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో పేదలు ఆకలితో అలమటిస్తున్నారు అని తెలిపారు.

ఇది చదవండి నడినెత్తిన మంటలు.. పొట్టలో ఆకలి దప్పులు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.