ETV Bharat / state

కుక్కల దాడిలో జింక మృతి - Deer killed in dog attack at aadaru in srikakulam

తాగునీటి కోసం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన జింకను కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఆడారులో జరిగింది.

Deer killed in dog attack at aadaru in srikakulam
కుక్కల దాడిలో జింక మృతి
author img

By

Published : Apr 14, 2020, 8:13 PM IST

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం ఆడారులో జింకపై కుక్కలు దాడికి దిగాయి. గ్రామ సమీపంలో అటవీ ప్రాంతం నుంచి తాగునీటి కోసం వచ్చిన జింకపై ఈ దాడిలో చనిపోయింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు.

ఇదీ చూడండి:

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం ఆడారులో జింకపై కుక్కలు దాడికి దిగాయి. గ్రామ సమీపంలో అటవీ ప్రాంతం నుంచి తాగునీటి కోసం వచ్చిన జింకపై ఈ దాడిలో చనిపోయింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు.

ఇదీ చూడండి:

ఇంటి గోడలో పాముల గుంపు... తవ్వినకొద్దీ ఒళ్లు జలదరింపు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.