ETV Bharat / state

'కూల్చివేతలు తప్ప... వైకాపా ప్రభుత్వం సాధించిందేమీ లేదు' - శ్రీకాకుళంలో తెదేపా నియోజకవర్గ సమావేశాలు

శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గ  స్థాయి సమావేశాన్ని తెదేపా మాజీ ఎంపీలు, సర్పంచులు నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు వైకాపా పాలనపై మండిపడ్డారు.

శ్రీకాకుళం జిల్లాలో తెదేపా నియేజకవర్గ సమావేశం
author img

By

Published : Nov 11, 2019, 5:07 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న కళా వెంకట్రావు
వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూల్చివేతలు తప్ప సాధించిందేమీ లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం సమావేశంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడటంతో కార్మికులకు రోజుకి రూ. 200 కోట్లు నష్టం కలిగిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 5 వేల కోట్ల ఆదాయం తగ్గిందన్నారు. త్వరలోనే జమిలి ఎన్నికలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెదేపా కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండించారు.

ఇదీ చూడండి

మౌలానా అబుల్ కలాం సేవలు మరువలేనివి'

సమావేశంలో మాట్లాడుతున్న కళా వెంకట్రావు
వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూల్చివేతలు తప్ప సాధించిందేమీ లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం సమావేశంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడటంతో కార్మికులకు రోజుకి రూ. 200 కోట్లు నష్టం కలిగిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 5 వేల కోట్ల ఆదాయం తగ్గిందన్నారు. త్వరలోనే జమిలి ఎన్నికలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెదేపా కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండించారు.

ఇదీ చూడండి

మౌలానా అబుల్ కలాం సేవలు మరువలేనివి'

Intro:AP_SKLM_21_11_TDP_VstruthaSthayi_Samavasham_AVB_AP10139

కార్యకర్తలకు అండగా ఉంటాం అధైర్యపడొద్దు
* సంస్థాగత ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
* రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు

రాష్ట్రంలో తెదేపా కార్యకర్తల పై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూల్చివేతలు తప్ప సాధించిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రతి కార్యకర్త సంస్థాగత ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడటంతో కార్మికులకు రోజుకి రూ. 200 కోట్లు నష్టం కలిగిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 5 వేల కోట్లు ఆదాయం తగ్గిపోయిందని మండిపడ్డారు. త్వరలోనే జమిలి ఎన్నికలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం చిలకపాలెం కూడలిలో ఎచ్చెర్ల నియోజకవర్గ స్థాయి మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయి నాయకులు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాన్ని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు సోమవారం నిర్వహించారు.



Body:టీడీపీ


Conclusion:టీడీపీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.