ETV Bharat / state

మాస్కులు ధరించాలని పాలకొండలో అవగాహన కార్యక్రమం

author img

By

Published : Jun 17, 2020, 5:21 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలో మాస్కులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సచివాలయ సిబ్బంది , నగర పంచాయతీ సిబ్బంది కలిసి మాస్కులు లేకుండా బయటకు వచ్చినవారికి అపరాధ రుసుము విధించారు.

awareness programme on masks in sirkakulam dst palakonda
awareness programme on masks in sirkakulam dst palakonda

మాస్కులు ధరించాలని శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో కార్గిల్ పాయింట్ , కోటదుర్గ ఆలయం, ఆర్టీసీ కాంప్లెక్స్ , యాలామ్ జంక్షన్​లో ప్రజలకు అవగాహన కల్పించారు. నగర పంచాయతీ కమిషనర్ శ్రీ లిల్లీ పుష్పనాధం, ఎస్​ఐ జనార్ధన్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది, నగర పంచాయతీ సిబ్బంది కలసి తనిఖీలు నిర్వహించారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి 100 అపరాధ రుసుము విధిస్తూ 3 మాస్కులను అందించారు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్కు ధరించి బయటకు రావాలని, లేకపోతే జరిమానా విధిస్తామన్నారు.

మాస్కులు ధరించాలని శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో కార్గిల్ పాయింట్ , కోటదుర్గ ఆలయం, ఆర్టీసీ కాంప్లెక్స్ , యాలామ్ జంక్షన్​లో ప్రజలకు అవగాహన కల్పించారు. నగర పంచాయతీ కమిషనర్ శ్రీ లిల్లీ పుష్పనాధం, ఎస్​ఐ జనార్ధన్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది, నగర పంచాయతీ సిబ్బంది కలసి తనిఖీలు నిర్వహించారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి 100 అపరాధ రుసుము విధిస్తూ 3 మాస్కులను అందించారు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్కు ధరించి బయటకు రావాలని, లేకపోతే జరిమానా విధిస్తామన్నారు.

ఇదీ చూడండి జోరందుకున్న ఆటోమొబైల్ అమ్మకాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.