శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం జడ్యాడ గ్రామానికి చెందిన కిడ్నీ బాధితుడు రంగోయి రామారావుకు.. టెక్కలికి చెందిన అభయం యువజన సేవా సంఘం రూ.25,000 ఆర్థిక సాయం అందించింది. కిడ్నీ సమస్య తోపాటు గుండె, ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకిన కారణంగా.. వైద్యం చేయించుకునేందుకు ఆయన ఇబ్బంది పడుతున్నారు.
దాతల సహాయం కోసం ఎదురు చేస్తున్నారన్న విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న అభయం యువజన సేవాసంఘం ప్రతినిధులు... వైద్య పరీక్షల కోసం ఈ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు.
ఇవీ చూడండి: