ETV Bharat / state

వ్యక్తి ఆత్మహత్య... ఇంటి బాధ్యతే కారణమా?

నరసన్నపేటలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసును పరిశీలించిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : May 4, 2020, 4:12 PM IST

a man sucide with hanging at narsannapeta in srikakulam
a man sucide with hanging at narsannapeta in srikakulam

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణం బైరి వీధిలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాలోని సింధూర్​పూర్​కి చెందిన బిట్టువీరకు.. గత ఏడాది వివాహమైంది. భార్యతో కలసి 4 నెలల క్రితం నుంచి నరసన్నపేటలో నివాసముంటున్నాడు.

లాక్​డౌన్ కారణంగా ఏ పని లేక ఇంటి బాధ్యత భారంగా మారి... ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని భార్య అంటోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణం బైరి వీధిలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాలోని సింధూర్​పూర్​కి చెందిన బిట్టువీరకు.. గత ఏడాది వివాహమైంది. భార్యతో కలసి 4 నెలల క్రితం నుంచి నరసన్నపేటలో నివాసముంటున్నాడు.

లాక్​డౌన్ కారణంగా ఏ పని లేక ఇంటి బాధ్యత భారంగా మారి... ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని భార్య అంటోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

ఆ వైద్యుడి చేతులు అద్భుతం చేశాయి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.