ETV Bharat / state

అగ్నికి ఆహుతైన 14 పూరిళ్లు

author img

By

Published : Jan 18, 2021, 11:45 AM IST

శ్రీకాకుళం జిల్లాలోని బొడ్డపాడు గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు అంటుకుని 14 పూరిళ్లు దగ్ధమయ్యాయి.

fire accident
శ్రీకాకుళంలో అగ్నికి ఆహుతైన 14 పూరిల్లు

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం బొడ్డపాడు గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో... 14 పూరిళ్లు.. అగ్నికి పూర్తిగా ఆహుతయ్యాయి. ఐదు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిరాశ్రయులైన వారు అంతా మత్స్యకార కుటుంబాలు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్నది తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం బొడ్డపాడు గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో... 14 పూరిళ్లు.. అగ్నికి పూర్తిగా ఆహుతయ్యాయి. ఐదు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిరాశ్రయులైన వారు అంతా మత్స్యకార కుటుంబాలు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్నది తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:

తిరుమల కాలిబాటలో దొంగలు.. ఆందోళనలో భక్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.