ETV Bharat / state

ఆమదాలవలసలో ప్రశాంతంగా కర్ఫ్యూ - latest news in srikakulam district

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ప్రశాంతంగా కర్ఫ్యూ కొనసాగుతొంది. మధ్యాహ్నం 12 గంటల వరకే వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లను అనుమతిస్తున్నారు.

కర్ఫ్యూ
author img

By

Published : May 5, 2021, 10:37 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత పూర్తిస్థాయిలో పోలీస్ రెవెన్యూ యంత్రాంగం కర్ఫ్యూ విధించారు. తహాసీల్దార్ శ్రీనివాస రావు, సీఐ ప్రసాదరావు, ఎస్ఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అన్ని షాపులు మూయించారు. మధ్యాహ్నం 12 తర్వాత ఆమదాలవలస ప్రధాన రహదారి నిర్మానుష్యంగా మారింది. అనవసరంగా బయటకొస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత పూర్తిస్థాయిలో పోలీస్ రెవెన్యూ యంత్రాంగం కర్ఫ్యూ విధించారు. తహాసీల్దార్ శ్రీనివాస రావు, సీఐ ప్రసాదరావు, ఎస్ఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అన్ని షాపులు మూయించారు. మధ్యాహ్నం 12 తర్వాత ఆమదాలవలస ప్రధాన రహదారి నిర్మానుష్యంగా మారింది. అనవసరంగా బయటకొస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

ఇదీ చదవండీ.. గుంతకల్లు, గుత్తిలో కనిపించని కర్ఫ్యూ... యథావిధిగా వాహనదారుల సంచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.