ETV Bharat / state

భార్యను రోకలి బండతో చంపాడు...పోలీసులకు లొంగిపోయాడు

అనుమానం పెనుభూతంలా మారింది...అంతకంతకూ పెరుగుతూ...రోకలిబండతో భార్య తలపై కొట్టి చంపే వరకూ వెళ్లింది. ఫలితం ఒక నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో చోటుచేసుకుంది.

author img

By

Published : Aug 28, 2019, 9:30 PM IST

భార్యను రోకలి బండతో చంపాడు...పోలీసులకు లొంగిపోయాడు


భార్య పై అనుమానం పెంచుకున్న భర్త.... రోకలి బండ తో కొట్టి చంపిన పోలీసులకు లొంగిపోయిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం లో జరిగింది. కంభం మండలం లింగోజిపల్లి చెందిన ఖాసీంపీరకు 2 ఏళ్ల క్రితం మార్కాపురానికి చెందిన కరీమున్​తో​ వివాహమైంది. అప్పటి నుంచి తరచూ మద్యం సేవిస్తూ భార్యతో గోడవపడేవాడని స్థానికులు తెలిపారు. అయితే ఇటీవల ఆమె పై అనుమానం పెంచుకుని వేధింపులకు గురి చేస్తున్న కారణంగా కరీమున్ పుట్టింటికి వెళ్లింది. అక్కడికి చేరుకున్న ఖాసీంపీరా... తెల్లవారు జామున భార్య నిద్రిస్తుస్తున్న సమయంలో రోకలి బండతో మోది...పోలీసులకు లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడివున్న కరీమున్ ను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

భార్యను రోకలి బండతో చంపాడు...పోలీసులకు లొంగిపోయాడు

ఇవీ చూడండి-బంగారు గొలుసు అపహరణ కేసులో...నలుగురు అరెస్టు


భార్య పై అనుమానం పెంచుకున్న భర్త.... రోకలి బండ తో కొట్టి చంపిన పోలీసులకు లొంగిపోయిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం లో జరిగింది. కంభం మండలం లింగోజిపల్లి చెందిన ఖాసీంపీరకు 2 ఏళ్ల క్రితం మార్కాపురానికి చెందిన కరీమున్​తో​ వివాహమైంది. అప్పటి నుంచి తరచూ మద్యం సేవిస్తూ భార్యతో గోడవపడేవాడని స్థానికులు తెలిపారు. అయితే ఇటీవల ఆమె పై అనుమానం పెంచుకుని వేధింపులకు గురి చేస్తున్న కారణంగా కరీమున్ పుట్టింటికి వెళ్లింది. అక్కడికి చేరుకున్న ఖాసీంపీరా... తెల్లవారు జామున భార్య నిద్రిస్తుస్తున్న సమయంలో రోకలి బండతో మోది...పోలీసులకు లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడివున్న కరీమున్ ను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

భార్యను రోకలి బండతో చంపాడు...పోలీసులకు లొంగిపోయాడు

ఇవీ చూడండి-బంగారు గొలుసు అపహరణ కేసులో...నలుగురు అరెస్టు

Intro:ap_atp_56_28_women_dead_av_ap10099
Date:28-08-2019
Center:penu konda
Contributor:c.a.naresh
Cell:9100020922
EMP ID:AP10099
నీటి కుంటలోపడి వివాహిత మృతి
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గొల్లపల్లి జలాశయం సమీపంలోని కిరణ్ పాలిహౌస్ లో ఆనియన్ ఫౌస్ మొక్కలు నాటేందుకు కూలిపనికి వెళ్ళిన లలితమ్మ(33)అనే మహిళ ప్రమాదవుశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందిన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పని చేస్తుండగా వామిటింగ్ అవుతోందని బయటకు వచ్చింది. ప్రమావశాత్తు కుంటలో పడింది. తోటి కూలీలు నిర్వాహకులు వచ్చి చూసేలోపు మరణించింది. 108అత్యవసర వాహనం వచ్చేలోపు మరణించింది. మృతురాలికి భర్త శివారెడ్డి, ఆరోతరగతి చదువుతున్న కుమార్తె భారతి,మూడోతరగతి చదువు తున్న కుమారుడు షన్ముఖ ఉన్నారు. వివాహిత మరణిచటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి..Body:ap_atp_56_28_women_dead_av_ap10099Conclusion:9100020922

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.