ETV Bharat / state

కందుకూరులో ముగ్గురికి కరోనా పాజిటివ్ - total number of corona positive cases in ap

ప్రపంచ వ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తున్న కరోనా రక్కసి జిల్లాపై కన్నేసింది. కందుకూరుకు చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Three people in Kandukur are corona positive
కందుకూరులో ముగ్గురికి కరోనా పాజిటివ్
author img

By

Published : Mar 31, 2020, 8:48 PM IST

ప్రకాశం జిల్లా కందుకూరులో నేడు ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారి కుటుంబసభ్యులకూ ఈ వైరస్ సోకి ఉంటుందన్న అనుమానంతో వ్యాధి నిర్ధరణకు ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, వైద్య సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లా కందుకూరులో నేడు ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారి కుటుంబసభ్యులకూ ఈ వైరస్ సోకి ఉంటుందన్న అనుమానంతో వ్యాధి నిర్ధరణకు ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, వైద్య సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు :ఎమ్మెల్యే మద్దిశెట్టి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.