ETV Bharat / state

పేద ప్రజలను ఆదుకోవాలని కోరుతూ తెదేపా నిరసన దీక్ష

కరోనా మహమ్మారి కారణంగా నిరాశ్రయులైన పేదలను ఆదుకోవాలని కోరుతూ..ప్రకాశం జిల్లా కనిగిరి తెదేపా కార్యాలయంలో ఆపార్టీ నేతలు నిరసనదీక్ష చేపట్టారు. మూసేసిన అన్నక్యాంటీన్లను వెంటనే పునరుద్ధరించటంతో పాటు పేదలకు 5 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Apr 17, 2020, 1:57 PM IST

Updated : Apr 17, 2020, 3:37 PM IST

tdp protest
తెదేపా నిరసన దీక్ష

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్​డౌన్ కారణంగా ఉఫాది కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ తెదేపా శ్రేణులు ప్రకాశం జిల్లా కనిగిరి తెదేపా కార్యాలయంలో నిరసనదీక్ష చేపట్టారు. భౌతిక దూరం పాటిస్తూ...ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా నిరాశ్రయులైన పేదలకు తక్షిణమే 5 వేల ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షలు వేగవంతం చేయాలన్నారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా మూసేసిన అన్నక్యాంటీన్లను వెంటనే పునరుద్ధరించాలని కోరారు.

ఇదీచదవండి

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్​డౌన్ కారణంగా ఉఫాది కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ తెదేపా శ్రేణులు ప్రకాశం జిల్లా కనిగిరి తెదేపా కార్యాలయంలో నిరసనదీక్ష చేపట్టారు. భౌతిక దూరం పాటిస్తూ...ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా నిరాశ్రయులైన పేదలకు తక్షిణమే 5 వేల ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షలు వేగవంతం చేయాలన్నారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా మూసేసిన అన్నక్యాంటీన్లను వెంటనే పునరుద్ధరించాలని కోరారు.

ఇదీచదవండి

'ప్రభుత్వం వారిలో విశ్వాసం నింపలేకపోయింది'

Last Updated : Apr 17, 2020, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.