ETV Bharat / state

వీధి కుక్కల దాడిలో.... 20 గొర్రె పిల్లలు మృతి

author img

By

Published : Mar 14, 2021, 7:06 AM IST

ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలం కొత్తపల్లిలో గొర్రెపిల్లల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 20 గొర్రె పిల్లల మృతి చెందగా..10 గాయపడ్డాయి.

Street dogs attack a herd of lambs in Kottapalli, Pedacherlopalli mandal, Prakasam district
గొర్రెపిల్లలపై వీది కుక్కల దాడి... 20 పిల్లలు మృతి...

ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలం కొత్తపల్లిలో విరపనేని నాగేశ్వరరావుకు చెందిన ౩౦ గొర్రె పిల్లలపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో 20 గొర్రెపిల్లల మృతి చెందగా..10 తీవ్రంగా గాయపడ్డాయి. వీటి విలువ సుమారు లక్ష రూపాయల ఉంటుందని బాధితుడు వాపోయాడు.

ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలం కొత్తపల్లిలో విరపనేని నాగేశ్వరరావుకు చెందిన ౩౦ గొర్రె పిల్లలపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో 20 గొర్రెపిల్లల మృతి చెందగా..10 తీవ్రంగా గాయపడ్డాయి. వీటి విలువ సుమారు లక్ష రూపాయల ఉంటుందని బాధితుడు వాపోయాడు.

ఇదీ చదవండి:

'రామాయపట్నం పోర్ట్​ను కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.