ETV Bharat / state

ఒంగోలులో హోరాహోరీగా రాష్ట్ర స్థాయి సీఎం కప్‌ కబడ్డీ పోటీలు

ప్రకాశం జిల్లా ఒంగోలులో రాష్ట్ర స్థాయి సీఎం కప్‌ కబడ్డీ పోటీలు మూడో రోజుకు చేరుకున్నాయి. మహిళలు, పురుషుల విభాగాల్లో పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల జట్లు సెమీ ఫైనల్స్​లో తలపడగా తూర్పుగోదావరి జిల్లా జట్టు ఫైనల్​కు చేరుకుంది. ఉత్సాహంగా సాగిన పోటీలను వీక్షించేందుకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. పోటీలు వీక్షించేందుకు అధిక సంఖ్యలో క్రీడాభిమానులు హాజరయ్యారు.

author img

By

Published : Feb 25, 2020, 5:01 PM IST

హోరాహోరీగా సాగుతున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్‌ కబడ్డీ పోటీలు
హోరాహోరీగా సాగుతున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్‌ కబడ్డీ పోటీలు
హోరాహోరీగా సాగుతోన్న రాష్ట్ర స్థాయి సీఎం కప్‌ కబడ్డీ పోటీలు

ఇదీ చూడండి:

ఒంగోలులో రాష్ట్ర స్థాయి సీఎం కప్‌ కబడ్డీ పోటీలు ప్రారంభం

హోరాహోరీగా సాగుతోన్న రాష్ట్ర స్థాయి సీఎం కప్‌ కబడ్డీ పోటీలు

ఇదీ చూడండి:

ఒంగోలులో రాష్ట్ర స్థాయి సీఎం కప్‌ కబడ్డీ పోటీలు ప్రారంభం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.