ETV Bharat / state

వైకాపా నాయకులు కరోనా నుంచి కోలుకోవాలని మసీదులో ప్రార్థనలు

author img

By

Published : Aug 7, 2020, 4:55 PM IST

కరోనాతో హైదారాబాద్​లో బాలినేని శ్రీనివాసరెడ్డి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు, యువ నాయకులు కరణం వెంకటేష్​లు చికిత్స పొందుతున్నారు. వీరు త్వరగా కోలుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాలలోని మసీదులో అమృతపాణి యువసేన ఆధ్వర్యంలో వైకాపా నాయకులు ప్రార్థనలు నిర్వహించారు.

వైకాపా నాయకులు కరోనా నుంచి కోలుకోవాలని చీరాల మసీదులో ప్రార్థనలు
వైకాపా నాయకులు కరోనా నుంచి కోలుకోవాలని చీరాల మసీదులో ప్రార్థనలు
వైకాపా నాయకులు కరోనా నుంచి కోలుకోవాలని చీరాల మసీదులో ప్రార్థనలు
వైకాపా నాయకులు కరోనా నుంచి కోలుకోవాలని చీరాల మసీదులో ప్రార్థనలు

కరోనాతో హైదరాబాద్​లో చికిత్స పొందుతున్న తమ నాయకులు కోలుకుని ప్రజల్లోకి రావాలని కోరుతూ వైకాపా నాయకులు ప్రకాశం జిల్లా చీరాలలోని మసిద్​లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు, యువ నాయకులు కరణం వెంకటేష్​లు త్వరగా కోలుకోవాలని అమృతపాణి యువసేన ఆధ్వర్యంలో స్థానిక మార్కస్ మసీద్​లో మౌలానా చేత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఇవీ చదవండి

గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు

వైకాపా నాయకులు కరోనా నుంచి కోలుకోవాలని చీరాల మసీదులో ప్రార్థనలు
వైకాపా నాయకులు కరోనా నుంచి కోలుకోవాలని చీరాల మసీదులో ప్రార్థనలు

కరోనాతో హైదరాబాద్​లో చికిత్స పొందుతున్న తమ నాయకులు కోలుకుని ప్రజల్లోకి రావాలని కోరుతూ వైకాపా నాయకులు ప్రకాశం జిల్లా చీరాలలోని మసిద్​లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు, యువ నాయకులు కరణం వెంకటేష్​లు త్వరగా కోలుకోవాలని అమృతపాణి యువసేన ఆధ్వర్యంలో స్థానిక మార్కస్ మసీద్​లో మౌలానా చేత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఇవీ చదవండి

గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.