ETV Bharat / state

మల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చోరీ - stole Hundi of money at Mallavaram temple news

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో... దుండగులు చోరీ చేశారు.

Prakasam District Maddipadu Mandalam  stole  Hundi of money  at Mallavaram temple
ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు
author img

By

Published : Jan 2, 2020, 9:42 AM IST

మల్లవరంలో హుండీలోని కానుకలు మాయం

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హుండీలోని కానుకలు చోరీ అయ్యాయి. హుండీలో సుమారు రూ. 40 వేల వరకు నగదు ఉండొచ్చని ఆలయ సిబ్బంది అంచనా వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు. దర్యాప్తు చేపట్టారు.

మల్లవరంలో హుండీలోని కానుకలు మాయం

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హుండీలోని కానుకలు చోరీ అయ్యాయి. హుండీలో సుమారు రూ. 40 వేల వరకు నగదు ఉండొచ్చని ఆలయ సిబ్బంది అంచనా వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి:

'నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్నాం'

Intro:AP_ONG_01_91_DEVALAYAM_LO_CHORI_C10_AP10137
సంతనూతలపాడు ...
కంట్రిబ్యూటర్ సునీల్ ....
7093981622
* మల్లవరం దేవాలయంలో దొంగతనం
మల్లవరం దేవాలయంలో కానుకల హుండీని దుండగులు దొంగిలించారు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దిపాడు మండలం మల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హుండీని దుండగులు దొంగిలించారు. హుండీలో సుమారు నలభై వేల నగదు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు .సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించి దర్యాప్తు చేపడుతున్నారు Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.