ETV Bharat / state

ఇస్త్రీ చేస్తూ.. తెదేపా అభ్యర్థి సతీమణి ప్రచారం

ప్రకాశం జిల్లా మార్కాపురం ఎన్నికల ప్రచారంలో తెదేపా దూసుకుపోతుంది. పట్టణంలోని వడ్డే బజార్​లో తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సతీమణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇస్త్రీ చేసి వినూత్నంగా ఓట్లు అడిగారు.

author img

By

Published : Mar 20, 2019, 2:51 PM IST

ఇస్త్రీ చేస్తూ ప్రచారం చేసిన తెదేపా అభ్యర్థి భార్య
ఇస్త్రీ చేస్తూ ప్రచారం చేసిన తెదేపా అభ్యర్థి భార్య
ప్రకాశం జిల్లా మార్కాపురంలో తెదేపా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. పట్టణంలోని వడ్డే బజార్ లో తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సతీమణి వినూత్నంగా ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. మధ్యలో ఇస్త్రీ చేసి మరీ ఓట్లు అడిగారు.

ఇస్త్రీ చేస్తూ ప్రచారం చేసిన తెదేపా అభ్యర్థి భార్య
ప్రకాశం జిల్లా మార్కాపురంలో తెదేపా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. పట్టణంలోని వడ్డే బజార్ లో తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సతీమణి వినూత్నంగా ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. మధ్యలో ఇస్త్రీ చేసి మరీ ఓట్లు అడిగారు.
Intro:AP_VJA_19_20_MLA_GADDE_RAMMOHAN_NOMINATION_RALLY_737_G8


విజయవాడ తూర్పు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నామినేషన్ సందర్భంగా నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పటమట కృష్ణవేణి రోడ్డు నుంచి వేలాదిమంది కార్యకర్తలు అభిమానులతో ర్యాలీగా బయలుదేరారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, కృష్ణ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ గద్ద వెంట ర్యాలీ లో పాల్గొన్నారు. దారిపొడవునా మహిళలు హారతులు ఎమ్మెల్యే కు హారతులు ఇచ్చి తిలకం దిద్దారు. మహిళలు, యువత, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.


- షేక్ ముర్తుజా విజయవాడ ఈస్ట్ 8008574648


Body:ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నామినేషన్ ర్యాలీ


Conclusion:ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నామినేషన్ ర్యాలీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.