ETV Bharat / state

గుడికెళ్లారు.. కేసుల్లో ఇరుక్కున్నారు

author img

By

Published : Apr 18, 2020, 3:29 PM IST

లాక్​డౌన్​ ఉందని మరిచిన భక్తులు.. ఆంజనేయస్వామిని దర్శించుకోవాలని భారీగా తరలివెళ్లారు. పోలీసులు పసిగట్టేశారు. వాహనాలను సీజ్​చేసి.. కేసులు నమోదు చేశారు.

Police have registered cases against devotees due to the lockdown in adoni at kurnool
Police have registered cases against devotees due to the lockdown in adoni at kurnool

కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్‌డౌన్‌ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. పట్టణ శివారులోని రణమండలకొండ ఆంజనేయస్వామి దర్శనం కోసం భక్తులు భారీగా వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు భక్తుల వాహనాలను సీజ్ చేశారు. వారందరిపైనా కేసులు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్‌డౌన్‌ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. పట్టణ శివారులోని రణమండలకొండ ఆంజనేయస్వామి దర్శనం కోసం భక్తులు భారీగా వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు భక్తుల వాహనాలను సీజ్ చేశారు. వారందరిపైనా కేసులు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

80 ఆస్పత్రులు తిరిగినా ఆ రోగికి నో ఎంట్రీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.