ETV Bharat / state

' ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు పరిశీలించండి' - govt lands news in prakasam dst

నివేశన ఇళ్లస్థలాల విషయంలో అవకతవకలు జరిగాయంటూ ఇప్పటికే పలుచోట్ల ఆరోపణలు వెల్లవెత్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా మార్టూరు తహసీల్దార్ వెంకటరెడ్డికి నివేశన స్థలాల సాధన కమిటీ సభ్యులు ఇళ్లస్థలాల కేటాయింపును మరోసారి పరిశీలించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

pleasing letter gave to  MRO in prakasam dst martoor  about recheck the list of eligible candidates of govt lands takers
pleasing letter gave to MRO in prakasam dst martoor about recheck the list of eligible candidates of govt lands takers
author img

By

Published : Jun 26, 2020, 4:28 PM IST

ప్రకాశం జిల్లా మార్టూరులో నివేశన స్థలాల సాధన కమిటీ అధ్యక్షులు షేక్ మహ్మద్ భాషా.. తహసీల్దార్ వెంకటరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. నివేశనస్థలాల లబ్ధిదార్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని మరోసారి పరిశీలించి నిజమైన లబ్ధిదారులకు స్థలాలను కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు.

ప్రకాశం జిల్లా మార్టూరులో నివేశన స్థలాల సాధన కమిటీ అధ్యక్షులు షేక్ మహ్మద్ భాషా.. తహసీల్దార్ వెంకటరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. నివేశనస్థలాల లబ్ధిదార్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని మరోసారి పరిశీలించి నిజమైన లబ్ధిదారులకు స్థలాలను కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అతిగా కూర్చోవటం, పొగ తాగడం ఒక్కటేనట తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.