ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఉగాది పండగ సామగ్రిని కొనడానికి ప్రజలు మార్కెట్లో బారులు తీరారు. గుంపులు గుంపులుగా కొనుగోళ్లకు ఎగబడ్డారు. పోలీసులు సామాజిక దూరం పాటించాలని క్యూ పద్ధతిలో వస్తువులు కొనాలని సూచించారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి: