ETV Bharat / state

కారులో తరలిస్తున్న నగదు పట్టివేత

పొదిలి చెక్​పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఓ కారులో తరలిస్తున్న 3 లక్షల నగదును గుర్తించారు. అదే వాహనంలో ఉన్న మరో వ్యక్తి వద్ద నుంచి లక్ష పది వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Mar 20, 2019, 11:57 PM IST

నగదు పట్టివేత
నగదు పట్టివేత
ప్రకాశం జిల్లా పొదిలి చెక్​పోస్టు వద్ద కారులో తరలిస్తున్న 3లక్షల నగదును పోలీసులు గుర్తించారు. వాహనంలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి వద్ద నుంచి లక్షా పది వేల రూపాయలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు నుంచి కనిగిరి వెళ్తున్న ఇన్నోవా కారును చెక్​పోస్టు వద్ద తనిఖీ చేశారు. నగదుకు సంబంధించిన వివరాలు సరిగా లేకపోవటంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపిస్తేడబ్బును తిరిగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి.

గిద్దలూరులో వైకాపా ఇంటింటి ప్రచారం

నగదు పట్టివేత
ప్రకాశం జిల్లా పొదిలి చెక్​పోస్టు వద్ద కారులో తరలిస్తున్న 3లక్షల నగదును పోలీసులు గుర్తించారు. వాహనంలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి వద్ద నుంచి లక్షా పది వేల రూపాయలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు నుంచి కనిగిరి వెళ్తున్న ఇన్నోవా కారును చెక్​పోస్టు వద్ద తనిఖీ చేశారు. నగదుకు సంబంధించిన వివరాలు సరిగా లేకపోవటంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపిస్తేడబ్బును తిరిగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి.

గిద్దలూరులో వైకాపా ఇంటింటి ప్రచారం

Mandya (Karnataka), Mar 20 (ANI): Actress Sumalatha on Wednesday filed her nomination papers to contest from Mandya Lok Sabha seat as an independent candidate in Karnataka. Sumalatha is the wife of late Congress MP Ambareesh, who held the Mandya Lok Sabha seat from 1998 to 2009, and will be taking on JD(S) candidate Nikhil Kumaraswamy, who is the son of Karnataka Chief Minister HD Kumaraswamy. Earlier, there were rumours of Sumalatha joining the BJP as she had met the party leader SM Krishna last week.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.