ETV Bharat / state

''వ్యక్తిగత విమర్శలు వద్దు.. విలువలు పాటించండి''

తనపై తెదేపా నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు చెప్పారు.

author img

By

Published : Jul 22, 2019, 3:52 AM IST

ఎమ్మెల్యే
తనపై ఆరోపణలు సరికాదు

తెదేపా నేతల తీరుపై.. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను రాజకీయ పరమైన అంశాలను శాసనసభలో ప్రస్తావిడంపై... తెదేపా మాజీ ఎమ్మెల్యే సాయి కల్పనారెడ్డి అనవసర విమర్శలు చేస్తున్నారని ఆగ్రహించారు. తాను సమాధానం చెబితే.. కల్పనారెడ్డికే ఇబ్బంది అని చెప్పారు. వ్యక్తిగత విమర్శలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడూ.. తాను శాసనసభకు, సాయికల్పన లోక్ సభకు పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అనవసరంగా తనపై విమర్శలు చేయొద్దన్నారు.

తనపై ఆరోపణలు సరికాదు

తెదేపా నేతల తీరుపై.. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను రాజకీయ పరమైన అంశాలను శాసనసభలో ప్రస్తావిడంపై... తెదేపా మాజీ ఎమ్మెల్యే సాయి కల్పనారెడ్డి అనవసర విమర్శలు చేస్తున్నారని ఆగ్రహించారు. తాను సమాధానం చెబితే.. కల్పనారెడ్డికే ఇబ్బంది అని చెప్పారు. వ్యక్తిగత విమర్శలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడూ.. తాను శాసనసభకు, సాయికల్పన లోక్ సభకు పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అనవసరంగా తనపై విమర్శలు చేయొద్దన్నారు.

ఇది కూడా చదవండి

లైన్స్ క్లబ్ సేవలకు నా వంతు సహాయం: మంత్రి బాలినేని

Intro:ATP:- అనంతలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాలింత మృతి చెందిందంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. నగరంలోని శర్మస్ కాలనీకి చెందిన ఎం సుకన్య బుధవారం డెలివరీ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. శుక్రవారం ఉదయం పండంటి పాపకు జన్మనిచ్చింది. అయితే సిజేరియన్ సమయంలో ఎక్కువ రక్తస్రావం కావడంతో వైద్యులు రక్తాన్ని ఎక్కించాలని బంధువుల నుంచి ఆమెది ఓ పాజిటివ్ రక్తాన్ని సేకరించి శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఎక్కించారు. రక్తం ఎక్కించిన కొద్దిసేపటికి సుకన్య పరిస్థితి విషమించడంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ఆస్పత్రి తీసుకెళ్లాలని సూచించారు.


Body:వైద్యుల సూచన మేరకు బంధువులు శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో కర్నూల్ కి తీసుకెళ్లారు. అక్కడ ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సుకన్య మృతి చెందింది. దీనిని పరిశీలించిన కర్నూలు వైద్యులు రక్త మార్పిడి జరగడం తోనే సుకన్య మృతి చెందిందని బంధువులకు తెలిపారు. దీంతో బంధువులు ఆగ్రహించి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి సుకన్య మృతదేహంతో చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతపురం వైద్యులు మాత్రం తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు మరోపక్క ఇక్కడ చికిత్స తీసుకుంటున్న సమయంలో మూడు రోజులుగా ఆమెకు యువర్ ప్రాబ్లం ఉందని చెప్పిన వైద్యులు పట్టించుకోవడంలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి లలిత తెలిపారు.

బైట్..... శ్రీరాములు, సుకన్య తండ్రి


Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.