ETV Bharat / state

'రైతు ప్రభుత్వమని వైకాపా మరోసారి నిరూపించుకుంది'

author img

By

Published : Sep 28, 2020, 7:52 PM IST

రైతులకు ఉచితంగా బోర్లు వేసి ఆర్థిక ఇబ్బందులు తొలగించేందుకు వైఎస్సార్ జలకళ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. మరోసారి రైతు ప్రభుత్వం అనిపించుకుందని మంత్రి ఆదిములపు సురేష్ అన్నారు. ఆయన ప్రకాశం జిల్లాలో వైఎస్​ఆర్ జలకళ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

'రైతు ప్రభుత్వమని వైకాపా మరోసారి నిరూపించుకుంది'
'రైతు ప్రభుత్వమని వైకాపా మరోసారి నిరూపించుకుంది'

ప్రకాశం జిల్లాకు చీరాల మినహా మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన వైఎస్​ఆర్​ జలకళ రిగ్గుల వాహనాలను మంత్రి ఆదిమూలపు సురేశ్ జెండా ఊపి ప్రారంభించారు. గత ప్రభుత్వ హయంలో భూగర్భ జలాల వినియోగంలో పూర్తిగా విఫలమైందని, రైతులు వ్యవసాయ బోర్లు వేసుకోవాలంటే లక్షల రూపాయలు అప్పులు చేసుకునేవారని ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఈ కార్యక్రమం రైతుల పాలిట వరమని, విప్లవాత్మకమైన నిర్ణయం అని ఎంపీ మాగుంట శ్రీనివాసలరెడ్డి చెప్పారు.

ఇదీ చదవండి:

ప్రకాశం జిల్లాకు చీరాల మినహా మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన వైఎస్​ఆర్​ జలకళ రిగ్గుల వాహనాలను మంత్రి ఆదిమూలపు సురేశ్ జెండా ఊపి ప్రారంభించారు. గత ప్రభుత్వ హయంలో భూగర్భ జలాల వినియోగంలో పూర్తిగా విఫలమైందని, రైతులు వ్యవసాయ బోర్లు వేసుకోవాలంటే లక్షల రూపాయలు అప్పులు చేసుకునేవారని ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఈ కార్యక్రమం రైతుల పాలిట వరమని, విప్లవాత్మకమైన నిర్ణయం అని ఎంపీ మాగుంట శ్రీనివాసలరెడ్డి చెప్పారు.

ఇదీ చదవండి:

'వ్యవసాయ బిల్లులు రైతుల పాలిట మరణ శిక్షలు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.