ETV Bharat / state

ఉపాధి లేక సొంతూరికి కాలినడకన వలస కూలీలు - migrant labourers at kurchedu railway track

వారంతా వలస కూలీలు... పనుల కోసం వేరే ప్రాంతానికి వలస వెళ్లారు. లాక్​డౌన్​ కారణంగా ఉపాధి లేక సొంతూరికి కాలినడకన బయలుదేరారు. రైల్వే ట్రాక్​ వద్ద వీరిని గుర్తించిన పోలీసులు వివరాలు సేకరించి పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా కురిచేడు సమీపంలో జరిగిన ఘటన వివరాలివి..!

migratory-people-found-in-kurichedu-rail-way-track-in-prakasam
migratory-people-found-in-kurichedu-rail-way-track-in-prakasam
author img

By

Published : Apr 16, 2020, 1:35 PM IST

ప్రకాశం జిల్లా కురిచేడు సమీపంలోని రైల్వే ట్రాక్​ వద్ద 27 మంది వలస కూలీలను పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. పనుల కోసం గుంటూరు జిల్లా పత్తిపాడుకు వెళ్లినట్లు తెలిపారు. లాక్​డౌన్​ కారణంగా పనులు లేక తిరిగి సొంతూరైన కర్నూలు జిల్లా ఆదోనికి నడుచుకుంటూ బయలుదేరినట్లు వివరించారు. గత మూడు రోజుల నుంచి నడుస్తూనే ఉన్నామని చెప్పారు. వీరిని ఎస్సై రామిరెడ్డి కురిచేడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు వీరిని క్వారంటైన్​ను కానీ రిలీఫ్ ​ సెంటర్​కు తరలిస్తామని ఎస్సై తెలిపారు.

ఇదీ చూడండి..

ప్రకాశం జిల్లా కురిచేడు సమీపంలోని రైల్వే ట్రాక్​ వద్ద 27 మంది వలస కూలీలను పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. పనుల కోసం గుంటూరు జిల్లా పత్తిపాడుకు వెళ్లినట్లు తెలిపారు. లాక్​డౌన్​ కారణంగా పనులు లేక తిరిగి సొంతూరైన కర్నూలు జిల్లా ఆదోనికి నడుచుకుంటూ బయలుదేరినట్లు వివరించారు. గత మూడు రోజుల నుంచి నడుస్తూనే ఉన్నామని చెప్పారు. వీరిని ఎస్సై రామిరెడ్డి కురిచేడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు వీరిని క్వారంటైన్​ను కానీ రిలీఫ్ ​ సెంటర్​కు తరలిస్తామని ఎస్సై తెలిపారు.

ఇదీ చూడండి..

'ఉప్పు నిల్వల విక్రయానికి అనుమతులు ఇవ్వండి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.