ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాల త్రిపురసుందరీ దేవి ఆలయంలో.. లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఏటా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున ఈ వేడుకను ఆనవాయితీగా నిర్వహిస్తారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఆలయ సిబ్బంది.. ఉభయ దాతల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండి:
వైరల్ వీడియో: కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి మత ప్రార్ధనలు.. లక్ష జరిమానా