ETV Bharat / state

అనుమతి పత్రాలు లేని రెండు ఇసుక లారీలు పట్టివేత

author img

By

Published : Jun 19, 2020, 9:33 PM IST

ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా నడుపుతున్న రెండు ఇసుక లారీలను ఎన్​ఫోర్స్​​మెంట్​ అధికారి పట్టుకున్నారు. ముండ్లమూరు మండలం పోలవరం నుంచి దొనకొండకు తరలిస్తున్నట్లు గుర్తించారు. డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు అధికారి తెలిపారు.

illegal sand lorry caught by enforcement officer in prakasam district
ఇసుక లారీలను పట్టుకున్న ఎన్ఫోర్స్​మెంట్​ అధికారి

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరం నుంచి దొనకొండకు ఇసుక తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం వేకువజామున ఎన్​ఫోర్స్​మెంట్​​ అధికారి రాజేంద్రప్రసాద్​ ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. లారీలకు ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడం వల్ల వాటిని అదుపులోకి తీసుకుని డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారి తెలిపారు.

ఇదీ చదవండి :

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరం నుంచి దొనకొండకు ఇసుక తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం వేకువజామున ఎన్​ఫోర్స్​మెంట్​​ అధికారి రాజేంద్రప్రసాద్​ ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. లారీలకు ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడం వల్ల వాటిని అదుపులోకి తీసుకుని డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారి తెలిపారు.

ఇదీ చదవండి :

ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.