ETV Bharat / state

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త.. ఆపై పరారీ

author img

By

Published : Aug 8, 2021, 7:14 AM IST

Updated : Aug 8, 2021, 12:08 PM IST

husband killed his wife
భర్యను చంపిన భర్త

07:08 August 08

husband murdered wife

ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం అన్నబోయినపల్లిలో దారుణం జరిగింది. నర్సింహా అనే వ్యక్తి.. అతని భార్య రమణమ్మ(45‌)ను గొంతుకోసి చంపాడు. అనంతరం పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.  భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు పోలీసుల వెల్లడించారు.

ఇదీ చదవండీ.. CLASHES: దళితులకు ఆలయ ప్రవేశం లేదన్న అర్చకులు..

07:08 August 08

husband murdered wife

ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం అన్నబోయినపల్లిలో దారుణం జరిగింది. నర్సింహా అనే వ్యక్తి.. అతని భార్య రమణమ్మ(45‌)ను గొంతుకోసి చంపాడు. అనంతరం పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.  భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు పోలీసుల వెల్లడించారు.

ఇదీ చదవండీ.. CLASHES: దళితులకు ఆలయ ప్రవేశం లేదన్న అర్చకులు..

Last Updated : Aug 8, 2021, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.