ETV Bharat / state

బరిసెతో పొడిచి భార్యను హతమార్చిన భర్త - చంద్రశేఖరపురం అనుమానంతో భార్యను హతమార్చిన భర్త

ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండల కేంద్రంలో.. భార్యను హతమార్చాడో భర్త. అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో బరిసెతో పొడిచి ఆమె ప్రాణాలు తీశాడు.

husband killed wife in chandrasekharapuram, murders in chandrasekharapuram
అనుమానంతో భార్యను చంపిన భర్త, చంద్రశేఖరపురంలో హత్యలు
author img

By

Published : Apr 7, 2021, 4:16 PM IST

అనుమానం పెనుభూతమై భార్యనే భర్త పొడిచి చంపిన సంఘటన.. ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండల కేంద్రంలో జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను ఆమె భర్త వెంకటేశ్వర్లు బరిసెతో పొడిచి హతమార్చాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్​కి వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి:

అనుమానం పెనుభూతమై భార్యనే భర్త పొడిచి చంపిన సంఘటన.. ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండల కేంద్రంలో జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను ఆమె భర్త వెంకటేశ్వర్లు బరిసెతో పొడిచి హతమార్చాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్​కి వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి:

మద్యం మత్తులో ఘర్షణ.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.