ETV Bharat / state

ప్రకాశంలో తెలంగాణకు చెందిన కారు బోల్తా.. ఐదుగురికి గాయాలు

తెలంగాణా రాష్ట్రంలోని జగిత్యాల మండలం గోవిందాపల్లికి చెందిన ఒకే కుటుంబనికి చెందిన వారు కర్మకాండలకు నెల్లూరు జిల్లా వెళ్తుండగా ప్రకాశం జిల్లా చక్రాయపాలెం వద్ద కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.

author img

By

Published : Oct 23, 2020, 1:55 PM IST

Updated : Oct 23, 2020, 2:01 PM IST

Five persons were injured
ప్రకాశంలో తెలంగాణకు చెందిన కారు బోల్తా


ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని చక్రాయపాలెం వద్ద కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. తెలంగాణా రాష్ట్రంలోని జగిత్యాల మండలం గోవిందాపల్లికి చెందిన ఒక కుటుంబం కర్మకాండలకు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గుండిమాండుగుల వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ హాస్పిటల్​కి తరలించారు. వారిలో పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురిని మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ కి తరలించారు.


ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని చక్రాయపాలెం వద్ద కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. తెలంగాణా రాష్ట్రంలోని జగిత్యాల మండలం గోవిందాపల్లికి చెందిన ఒక కుటుంబం కర్మకాండలకు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గుండిమాండుగుల వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ హాస్పిటల్​కి తరలించారు. వారిలో పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురిని మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ కి తరలించారు.

ఇవీ చూడండి...

వాగులు, చెరువులో ఇంకిపోయిన నీళ్లు.. దిక్కుతోచని స్థితిలో రైతులు

Last Updated : Oct 23, 2020, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.