ETV Bharat / state

అప్పును స్పష్టంగా రాసి... రైతు ఆత్మహత్య - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

భూమిని నమ్ముకొని అప్పులు చేశాడు. వడ్డీల భారం... తలకు మించిపోయింది. తట్టులేకపోయాడు. సూసైడ్ నోట్​లో ఎవరికి ఎంత అప్పు ఉన్నాడో స్పష్టంగా రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

Farmer commits suicide due to debt at Siddhanayunipalli in Prakasham District
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
author img

By

Published : Jun 10, 2020, 12:25 PM IST

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం సిద్దనాయునిపల్లిలో అప్పులబాధతో సత్యనారాయణరెడ్డి అనే రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పొలాన్ని నమ్ముకుని సుమారు రూ.25 లక్షల మేర అప్పులు చేశాడు. చివరకు వాటిని తీర్చలేక.... ఎవరికి ఎంత అప్పులు ఉన్నాయో సూసైడ్ నోట్‌లో రాసి తనువు చాలించాడు.

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం సిద్దనాయునిపల్లిలో అప్పులబాధతో సత్యనారాయణరెడ్డి అనే రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పొలాన్ని నమ్ముకుని సుమారు రూ.25 లక్షల మేర అప్పులు చేశాడు. చివరకు వాటిని తీర్చలేక.... ఎవరికి ఎంత అప్పులు ఉన్నాయో సూసైడ్ నోట్‌లో రాసి తనువు చాలించాడు.

ఇదీ చదవండి: వివాహిత ఆత్మహత్య.. భర్త, ఆడబిడ్డ వేధింపులే కారణమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.