ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరపాడు విద్యుత్ సబ్ స్టేషన్లో రూ. 3.5లక్షల వ్యయంతోఏర్పాటు చేసిన ఆలోడ్ త్రీ ఫేజ్ కన్వర్టర్ను ట్రాన్స్కో డీఈ మస్తాన్ రావు ప్రారంభించారు.శంఖవరపాడు విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని 5 గ్రామాలకు 9గంటల విద్యుత్ సరఫరా పూర్తి కాగానే... ఆటోమేటిక్ విధానంతో సింగిల్ ఫేజ్ కు మారిపోతుందన్నారు. శంఖవరపాడు విద్యుత్ సబ్ స్టేషన్లో జిల్లాలోనే మొదటి సరిగా ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభింస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: