ETV Bharat / state

ప్రకాశం: శానిటైజర్ తాగిన ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య

author img

By

Published : Aug 1, 2020, 11:27 AM IST

Updated : Aug 1, 2020, 12:40 PM IST

శానిటైజర్ తాగిన ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య
శానిటైజర్ తాగిన ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య

11:07 August 01

శానిటైజర్ తాగిన ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య

ప్రకాశం జిల్లాలో మద్యం మహమ్మారికి 14 మంది బలయ్యారు. మద్యానికి బానిసైన వ్యసనపరులు మందు దొరక్క శానిటైజర్ తాగిన ఘటనల్లో 14 మంది మృతి చెందారు. కురిచేడులో శానిటైజర్ తాగి 11 మంది మృతి చెందగా...పామూరులో మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మద్యం ధరలు పెంచటంతో శానిటైజర్ తాగుతున్నామని మందుబాబులు వాపోతున్నారు. 

ఇదీచదవండి

మద్యానికి బానిసలు... చితి పైకి చెమట చుక్కలు...

11:07 August 01

శానిటైజర్ తాగిన ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య

ప్రకాశం జిల్లాలో మద్యం మహమ్మారికి 14 మంది బలయ్యారు. మద్యానికి బానిసైన వ్యసనపరులు మందు దొరక్క శానిటైజర్ తాగిన ఘటనల్లో 14 మంది మృతి చెందారు. కురిచేడులో శానిటైజర్ తాగి 11 మంది మృతి చెందగా...పామూరులో మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మద్యం ధరలు పెంచటంతో శానిటైజర్ తాగుతున్నామని మందుబాబులు వాపోతున్నారు. 

ఇదీచదవండి

మద్యానికి బానిసలు... చితి పైకి చెమట చుక్కలు...

Last Updated : Aug 1, 2020, 12:40 PM IST

For All Latest Updates

TAGGED:

prakasham
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.