ETV Bharat / state

నిరుపేదలకు ఆపన్న హస్తం - ప్రకాశం జిల్లాలో లాక్​డౌన్ అవస్తలు

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గములో లాక్‌డౌన్‌ కారణంగా పేదలు అవస్థలు పడుతున్నారు. తినడానికి తిండి లేక దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నారు. వీరి కోసం గురు స్వాత్వరామా యోగా కేంద్రం ముందుకొచ్చి ఆపన్నహస్తం అందిస్తోంది. నిరుపేదలకు నిత్యావసరాలు అందిస్తోంది.

downers-helping-to-poor-people-in-prakasam
downers-helping-to-poor-people-in-prakasam
author img

By

Published : Apr 21, 2020, 1:39 PM IST

లాక్ డౌన్ కారణంగా ప్రకాశం జిల్లాలో నిరుపేదలు అష్టకష్టాలు పడుతున్నారు. కనీసం తినడానికి తిండి లేక అలమటిస్తున్నారు. వీరికి సాయం చేసేందుకు గురు స్వాత్వరామా యోగా కేంద్రం ముందుకొచ్చింది. 45 గ్రామాల్లో 600 పేద కుటుంబాలను గుర్తించి ప్రతి కుటుంబానికి నిత్యాసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేశారు.

లాక్ డౌన్ కారణంగా ప్రకాశం జిల్లాలో నిరుపేదలు అష్టకష్టాలు పడుతున్నారు. కనీసం తినడానికి తిండి లేక అలమటిస్తున్నారు. వీరికి సాయం చేసేందుకు గురు స్వాత్వరామా యోగా కేంద్రం ముందుకొచ్చింది. 45 గ్రామాల్లో 600 పేద కుటుంబాలను గుర్తించి ప్రతి కుటుంబానికి నిత్యాసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.