ETV Bharat / state

ఆయిల్ ట్యాంకర్-కారు ఢీ...నలుగురికి తీవ్ర గాయాలు

author img

By

Published : Nov 1, 2020, 9:48 PM IST

ఆయిల్ ట్యాంకర్, కారు ఢీ కొన్న ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్టూరు జాతీయ రహదారిపై చోటు చేసుకోగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఆయిల్ ట్యాంకర్, కారు ఢీ
ఆయిల్ ట్యాంకర్, కారు ఢీ

ప్రకాశం జిల్లా మార్టూరు జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలు నుంచి గుంటూరు బయల్దేరుతున్న కారును మార్టూరు సర్వీసు రోడ్డు వద్ద ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మురళీ మోహన్, లక్ష్మీ, సుశీల, సామ్రాజ్యం తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మార్టూరు ఆసుపత్రికి అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. వీరిలో సామ్రాజ్యం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీచదవండి

ప్రకాశం జిల్లా మార్టూరు జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలు నుంచి గుంటూరు బయల్దేరుతున్న కారును మార్టూరు సర్వీసు రోడ్డు వద్ద ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మురళీ మోహన్, లక్ష్మీ, సుశీల, సామ్రాజ్యం తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మార్టూరు ఆసుపత్రికి అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. వీరిలో సామ్రాజ్యం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీచదవండి

అబద్ధాలతో సీఎం ప్రజలను మాయ చేస్తున్నారు: అచ్చెన్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.